సమాజంలోని సమస్యలను, విషయాలను కథాంశాలుగా చేసుకుని కథారచన కొనసాగిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. వివిధ దిన, వార, మాసపత్రికలలో 60కి పైగా కథలు ప్రచురితమయ్యాయి. 'అమూల్యం', 'నువ్వు కడలివైతే...' అనే కథా సంపుటాలు ప్రచురించారు. 'స్వాతిముత్యం', 'తరలి రావే ప్రభాతమా', 'అతులిత బంధం' అనే మూడు నవలలు ప్రముఖ పత్రికలలో ధారావాహికలుగా ప్రచురితమయ్యాయి.
ప్రముఖ రచయిత్రి, విహంగ అంతర్జాల మాసపత్రిక సంపాదకురాలు, అందరికీ ఆత్మీయురాలు అయిన శ్రీమతి పుట్ల హేమలత గారి దివ్య స్మృతికి ఆవేదనాభరిత హృదయంతో నండూరి సుందరీ నాగమణి అర్పిస్తున్న నివాళి. Read more
స్వాతి వారపత్రిక నిర్వహించిన నవలలో పోటీలలో లక్షరూపాయల బహుమతి పొంది ధారావాహికగా ప్రచురితమైన కె. కె. భాగ్యశ్రీ నవల 'ఉచ్చు'ను సమీక్షిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. Read more
2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. Read more
2018 దసరా కవితల పోటీలలో సంచిక సంపాదకవర్గం వారి ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత. Read more
ప్రముఖ నవలా రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి మరణం అభిమానులకెంతో వేదన కలిగించిందనీ, ఓ అభిమానిగా తన పద్యాలతో ఆమెకు నివాళి అర్పిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. Read more
తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య కన్నా నిస్సహాయుడైన తన తండ్రి మీద మరింత ప్రేమ చూపినందుకు జీవన్ జీవితం ఓ కొత్త మలుపు తిరుగుతుంది. అతనిలో కొత్త ఉత్సాహం వెల్లువై విరుస్తుందని చెబుతుంది నండూ... Read more
Like Us
ప్రతి ఒక్కరూ అవసరమే
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 27: తూములూరు
మహాభారతం మరోమారు
తిరుమలేశుని సన్నిధిలో – శ్రీనివాస వైభవం-1
పోస్టు చేయని ప్రేమలేఖ
All rights reserved - Sanchika™