నిర్విరామ విహారిణిగా పేరుపొందిన నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో "ఆగదు మా ప్రయాణం", "కొలంబస్ అడుగుజాడల్లో" అనే పుస్తకాలు వెలువరించారు. 'ఉమెన్ ఆన్ గో' పురస్కారం పొందారు.
All rights reserved - Sanchika™