'కరోనా వ్యథ'ను సీస పద్యాలలో వెల్లడిస్తున్నారు శ్రీమాన్ కోగంటి వీరరాఘవాచార్యులు. Read more
"నలుగురు మెచ్చురీతిని సనాతన సంస్కృతి నిత్యనూత్నమై, పొలుపుగ మానవాళి పరిపూర్ణ ప్రశాంత ప్రమోదితంబుగా, విలువల గూడి జీవనము ప్రేమల పంచుచు చేయునట్లుగా, చెలగి శ్రమింతుమీ జనని సేతుము బాసల నేడు భారతీ!... Read more
ముదిమిలో తమని నిరాదరించి, ఒంటరిగా వదిలేసిన వారసులని తలచుకుంటున్న ఓ వృద్ధ జంట ఆవేదనని తెలిపే కవిత ఇది. Read more
"నవమి" అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది 9వ... Read more
అమ్మ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ, మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తున్నారు కారుపల్లి నరసింహమూర్తి గారు. Read more
"నవమి" అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది 8వ... Read more
"నవమి" అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది 7వ... Read more
డుగు బ్రతుకులు’ – ‘నవమి’ ఖండకావ్యంలోని ఆరవ ఖండిక. *** భరతదేశమందు ప్రభవించి జీవించు నట్టివారిలోన నధికజనులు ఇనుపగజ్జెలమ్మకింపారుబిడ్డలై బడుగుజనులు నౌచు బ్రతుకువారే. (1) తినుట... Read more
దివాకర్ల వేంకటావధాని గారి పాండిత్యాన్ని సీస పద్యం, తేటగీతులలో శ్లాఘిస్తున్నారు కారుపల్లి నరసింహమూర్తి గారు. Read more
మితాహారంతో తగిన శారీరక శ్రమ చేసి, సరైన వ్యాయామము చేస్తే ఆరోగ్యం మెరుగువుతుందంటూ మరికొన్ని జీవిత సత్యాలను అయిదు కందపద్యాలుగా అందిస్తున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. Read more
Like Us
All rights reserved - Sanchika™