కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్ఫీల్డ్స్ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని టి. లక్ష్మీ యశస్విని వ్రాసిన కథ "కోరిక!!!". Read more
క నిండు పౌర్ణమి రోజున చంద్రుని వెలుగుతో, తారలతో అందంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ సోమయ్యా, అతని మనవరాలు సంధ్యా పడుకునిన్నారు. సంధ్యకి తాతయ్య కథ చెప్పందే నిద్రపట్టదు. ఆ రోజు కథ చెప్పే సమయం రానే వచ... Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*