మెట్టు మురళీధర్ 1951లో జన్మించారు. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.A (తెలుగు) పట్టా పొందారు. 33 సంవత్సరాలు తెలుగు ఉపన్యాసకునిగా పనిచేసి 2008లో పదవీ విరమణ గావించారు. విద్యార్థి దశలోను, ఉద్యోగ దశలోను ఆయన రాసిన కొన్ని కథలు, కవితలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఉద్యోగ విరమణ తర్వాత రెండు మినీ కవితల సంపుటాలను, రెండు కథల సంపుటాలను, రెండు నవలలను ప్రచురించారు. కథానికా రంగంలో మెట్టు మురళీధర్ చేసిన కృషికి గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు 2018లో ' కీర్తి పురస్కారా'న్ని ప్రదానం చేశారు. ఆయన రాసిన 'ఆ యాభై రోజులు' నవలకు డా. అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్, వరంగల్ వారి 'ప్రథమ నవలా పురస్కారం' లభించింది. మెట్టు మురళీధర్ రాసిన మరో నవల 'కనిపించని శత్రువు'కు తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్ వారు 2022 లో 'ఉత్తమ గ్రంథ పురస్కారా'న్ని అందజేశారు.
ఇది ఆర్. శ్రీవాణీశర్మ గారి స్పందన: *వందే గురు పరంపరామ్ అనే శీర్షిక కింద మీరు పరిచయం చేస్తున్న, వివిధ రంగాలకు చెందిన అనన్య సామాన్యమైన గురువులు…
ఇది ఎం. కమల కుమారి గారి వ్యాఖ్య: *డా. చిలుకూరి శాంతమ్మ గారి ఇంటర్వ్యూ, వెబ్ మ్యాగజైన్ లో పెట్టి మాలాంటి వారందరికి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం…
ఇది డా. కడలి అన్నపూర్ణ గారి వ్యాఖ్య: *మీ యొక్క అపూర్వమైన కృషిలో నాకు స్థానం కల్పించినందులకు సర్వదా కృతజ్ఞురాలిని. ధన్యవాదములు. డా. కడలి అన్నపూర్ణ.*
ఇది నేరెళ్ళ రాజకమల గారి స్పందన: *కొంతమందికి ఎంత వయసు వచ్చినా పని చేయడంలో సిద్ధహస్తులు. వారికి వయసుతో సంబంధం ఉండదు. పనితోనే సంబంధం ఉంటుంది .…
ఇది శ్రీ శేఖర్ గారి స్పందన: *చాలా అద్భుత ముఖాముఖి పరిచయం.. వారి జీవిత వివరాలు చక్కగా రాబట్టారు.. మంచి సంచికని అందజేసినందుకు ధన్యవాదములు.. శేఖర్, జాతీయ…
ఇది ఆర్. శ్రీవాణీశర్మ గారి స్పందన: *వందే గురు పరంపరామ్ అనే శీర్షిక కింద మీరు పరిచయం చేస్తున్న, వివిధ రంగాలకు చెందిన అనన్య సామాన్యమైన గురువులు…