[డా. బి. హేమావతి రచించిన ‘నీవు పాడిన పాట’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నీ పెదవులతో నా హృదయాన
నీవు పాడిన పాట
కొమ్మలు రెమ్మలై చివురించె
మూసిన కనులు తడియారి
ఎదురుచూసే మరణ దరిన నీకోసం

డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.