సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    ఈ నివేదికలో ప్రముఖుల అభిప్రాయాలను వ్యక్తపరచిన అభిప్రాయాలను సోమశంకర్ గారు సవివరంగా అందించారు.
    ముఖ్యంగా ‘జగన్నాథపండితరాయలు’ నవల చదువరుల గురించిన ప్రస్తావనని కూడా ప్రస్తావించారు..విహారి గారు ఈ నవలని 52 ఏళ్ల క్రితం నుండి వ్రాయాలని కంకణం కట్టుకున్నారు.. చాలా పరిశోధన చేసి ఈ నవలని సృజించారు. 2020లో మా గుడివాడ వచ్చినప్పుడు కూడా ఆయన ‘జగన్నాథ పండితరాయలు’ గురించి విషయ సేకరణ కోసం ప్రయత్నించడం నాకు తెలుసు.. ఇదే కాదు కస్తూరి మురళీకృష్ణ గారి నీలమతపురాణం, జోనరాజతరంగిణి వంటి ఎన్నో రచనలు .. ఇంతా చాలామంది రచయితలు, రచయిత్రుల రచనలు సంచిక ద్వారా వెలుగు లోకి వస్తున్నాయి.. సంచిక పాఠకుల సంఖ్య మరింత పెరగడానికి అందరం కలిసి కృషి చేస్తే బావుంటుంది.. ఈ కార్యక్రమం నిర్వాహకులకు, పాల్గొన్న వారందరికి అభినందనలు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!