నమస్తే అమ్మ...అవును ఇప్పుడు మనుష్యులు ఇలానే ఉంటున్నారు మానవత నశించి, బంధాలు విస్మరించి...ఆధునిక పోకడను చక్కగా వివరించారు అమ్మ
ఇంత నిక్కచ్చిగా నిర్మొహమాటంగా మీరే రాయగలరు! అభినందనలు సమీక్ష చదవగానే పుస్తకం చదవాలనిపించింది. అది మీ విజయం. మీ నుంచి ఇలాంటి సమీక్షను రాబట్టిన రచయితకు…
ఇది విజయప్రభ గారి స్పందన: *అక్కా ఇప్పుడే జీవామృతం సంచిక చదివాను చాలాబాగుంది ఇంట్రెస్టింగ్ గా వుంది. విజయప్రభ, విజయనగరం*
ఇది నవలా రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారి స్పందన: *చాలా ఉత్కంఠ భరితంగా ఉంది జీవామృతం!*
ఇది విజయశ్రీముఖి గారి స్పందన: *సంచికలో ప్రతివారం చదివేది కస్తూరి మురళీకృష్ణగారి "శ్రీవర తృతీయ రాజతరంగిణి". సవర్లకొండ ఇతర కథలపై మురళీకృష్ణ గారి అభిప్రాయం చదువుతూ 'బాలేదనుకుంటాలే..'…
నమస్తే అమ్మ...అవును ఇప్పుడు మనుష్యులు ఇలానే ఉంటున్నారు మానవత నశించి, బంధాలు విస్మరించి...ఆధునిక పోకడను చక్కగా వివరించారు అమ్మ