సంచికలో తాజాగా

గొర్రెపాటి శ్రీను Articles 92

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు. ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‍గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు. 'వెన్నెల కిరణాలు' (కవితాసంపుటి-2019), 'ప్రియ సమీరాలు' (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో 'ప్రణయ దృశ్యకావ్యం' అనే కవితాసంపుటి రాబోతోంది.

All rights reserved - Sanchika™

error: Content is protected !!