తెలుగు భాష తదుపరే, పర భాషలను అభ్యసించమంటూ, 'పొగడరా నీ తెలుగు తల్లి కీర్తి, గణతలు విదేశమునందు" అంటున్నారు జానకీదేవి సోలా ఈ కవితలో. Read more
నాగరికత పేరుతో విదేశీయలను గుడ్డిగా అనుకరిస్తూ, దేశ సాంప్రదాయాలను విస్మరించడం తగదని ఈ కవితలో సూచిస్తున్నారు కవయిత్రి. Read more
ఎవరి తల్లిదండ్రులను, వారు అక్కున చేర్చుకొని, బిడ్డలవలె ప్రేమతో ఆదరిస్తే, అభిమానిస్తే పులకించదా ప్రకృతి మాత, పరవశించదా ధరణి మాత" అంటున్నారు సోలా జానకీ దేవి ఈ కవితలో. Read more
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * దీపోత్సవం చదువుతుంటే దేవులపల్లి వారి సినీగీతం "ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా ఈ చిరుదివ్వెలు చూచి…