మిశ్రమ ఫలితాలే అయినప్పటికీ
హరిత విప్లవంతో ఆకలి బాధలు
చాలా వరకు తగ్గిన మాట నిజం
అక్కడక్కడ ఉన్నప్పటికీ
అభిమానం ఆచ్ఛాదనగా ఉండేది.
ఆహార భద్రత పేరుతో – ఆకలిని –
అనాచ్ఛాదితంగా ఊరేగిస్తున్నారు.
ఆహార భద్రతకు కావలసినవి
బిల్లులూ, దానాలూ కానేకావు
సురక్షితమైన ఆహారం, దాని లభ్యత, ప్రజల కొనుగోలు శక్తి
ఈ సూక్ష్మం –
ఆర్థిక నిపుణునికి తెలియదనుకోవాలా?
ఇది తాటికోల పద్మావతి గారి వ్యాఖ్య: *శ్రీవర తృతీయ రాజతరంగిణి ఇప్పుడే చదివాను. చాలా అద్భుతమైన కాశ్మీర దీపాల గురించి చాలా చక్కటి వ్యాసాన్ని అందించినందుకు, దీపావళి…