“యశోదారెడ్డి కథల్లో వస్తువు, కథనం, కథనశైలి, వ్రాతలు, సంభాషణలు, స్వగతాలు, ప్రకృత్యాది వర్ణనలు అన్న విలక్షణంగా కనబడతాయి. వీరి కథల్లో వ్యక్తులు ఇతివృత్తం కన్నా, కథనం పాఠకుల్ని ఎక్కువగా ఆకర్షిస్... Read more
“ఉమాపతి పద్మనాభశర్మ ఎన్ని కథలు రాశారో స్పష్టంగా తెలియడం లేదు. దొరికిన ఐదు కథల ద్వారా, కథకుడిగా శర్మగారి విశిష్టతను తెలుసుకుందాం” అంటున్నారు కె.పి. అశోక్ కుమార్. Read more
“ఈ కథల్లో ఉన్నవారంతా మంచివారే. పరిస్థితుల ప్రభావం వల్ల వారు చెడుగా ప్రవర్తించినప్పటికి వారిలో మానవత్వం ఇంకా మిగిలే వుందని నిరూపిస్తారు రచయిత” అంటున్నారు కె.పి. అశోక్ కుమార్. Read more
"విస్మృత కథకుడు విద్వాన్ నాగం" అనే ఈ వ్యాసంలో విద్వాన్ నాగం గారి 'నాగం కథలు' కథా సంపుటిని పరిచయం చేస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. ‘రచయిత ఏ వస్తువు తీసుకున్నా, వాటి కథా కథనాలను ఆద్యంతం ఆసక్త... Read more
"ప్రేమ వెల్లువలో పోల్కంపల్లి శాంతాదేవి" అనే ఈ వ్యాసంలో పోల్కంపల్లి శాంతాదేవి తొలిదశలో రాసిన కథలను పరిచయం చేస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. తొలినాళ్ళలో కొంత ఆదర్శవాద ధోరణులు కనిపించినా, రాను... Read more
మాట గొప్పతనం,మాట మంచితనం,మాట మనస్తత్వం, చాలా బాగుంది కవిత....