తెలుగు పాఠకులు గర్వించదగిన రచనలు చేసిన శ్రీదేవి మురళీధర్ గారితో ముఖాముఖి ఎంతో హుందాగా సాగింది ! అభినందనలు !!
నమస్తే అమ్మ...అవును ఇప్పుడు మనుష్యులు ఇలానే ఉంటున్నారు మానవత నశించి, బంధాలు విస్మరించి...ఆధునిక పోకడను చక్కగా వివరించారు అమ్మ
ఇంత నిక్కచ్చిగా నిర్మొహమాటంగా మీరే రాయగలరు! అభినందనలు సమీక్ష చదవగానే పుస్తకం చదవాలనిపించింది. అది మీ విజయం. మీ నుంచి ఇలాంటి సమీక్షను రాబట్టిన రచయితకు…
ఇది విజయప్రభ గారి స్పందన: *అక్కా ఇప్పుడే జీవామృతం సంచిక చదివాను చాలాబాగుంది ఇంట్రెస్టింగ్ గా వుంది. విజయప్రభ, విజయనగరం*
తెలుగు పాఠకులు గర్వించదగిన రచనలు చేసిన శ్రీదేవి మురళీధర్ గారితో ముఖాముఖి ఎంతో హుందాగా సాగింది ! అభినందనలు !!