"నా నోట్లోనుండొచ్చే ప్రశ్నలకు జవాబుచెప్పడం ఇంట్లో ఎవరికీ తెలీదు. అమ్మ 'హుష్' అని నోట్లో చేయుంచుకొని చెబితే, నాన్నేమో ఇలా నోట్లో చాక్లెట్టో, లడ్డూనో పెట్టేస్తారు" అంటూ "నేను నా బుడిగి" పెద్ద... Read more
"తీవెనై పూలు పూసి నీ కనుల కళ నేనైనా మోవినై నీ మాటలు వినిపించాలని ఉంది" అంటున్నారు రాజావాసిరెడ్డి మల్లీశ్వరి "అక్షరమై నీతో" కవితలో. Read more
‘నిజంగా జరిగిందే రాస్తాను. నన్నెవరూ చంపెయ్యరుగా! అదసలే మోరల్ క్లాస్. పిల్లలకి నిజాయితీ నేర్పించాలి కదా!’ అనుకుని ఓ తల్లి ఓనాడు తన మనసులో చెలరేగిన భావాలన్నీ నిజాయితీగా వెల్లడిస్తుంది - అల్లూర... Read more
"మంచుని దగ్గరనుండి చూసి, ముట్టుకుని ఆడిన అనుభూతి కోసం వచ్చే వారిని అక్కడి వారు కంగాళీ చేస్తారు" అంటూ హిమాచల్ ప్రదేశ్లో తాము తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి "... Read more
ఆయుర్వేదమును మన ఋషులు ఆత్మలో సాక్షాత్కరించుకొని అందులోని సృష్టి సూత్రాల నవగతము చేసుకొని తదనుగుణంగా భౌతిక, మానసికాధ్యాత్మిక త్రిగుణ సూత్రాలు కనిపెట్టి ప్రజలకు భోదించారనీ, దాన్నిని నిర్లక్ష్యం... Read more
వి.వి. సుబ్రహ్మణ్యం రచించిన చారిత్రక నవల "విద్యారణ్య విజయం". Read more
వైకల్యంతో ఉన్నవారంతా సమస్యలను అధిగమించి విజయాలు చవి చూడాలన్న లక్ష్యంతో 2003లో గైడింగ్ లైట్ ఫౌండేషన్ని ప్రారంభించారు భవాని శంకర్. ఆ సంస్థలో తానూ భాగమై, సంస్థ కార్యక్రమాలకు ఊతమిచ్చారు గురజాడ శ... Read more
మన చుట్టూ కొందరు వ్యక్తులుంటారు... మనకన్నా సమాజాన్ని ఎక్కువగా పట్టించుకుంటారు. అందరూ బాగుండాలనే తపనతో మరింత ఎక్కువగా... గట్టి పట్టుదలతో సమాజానికి ఏదైనా చేయాలనుకుంటారు. తమదైన పద్ధతులలో ప్రయత్... Read more
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * దీపోత్సవం చదువుతుంటే దేవులపల్లి వారి సినీగీతం "ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా ఈ చిరుదివ్వెలు చూచి…