ఎమ్మెస్వీ గంగరాజు వ్రాసిన 33 కథల సంపుటి 'ఎమ్మెస్వీ కథలు'. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలను వస్తువులుగా తీసుకొని హాయిగొలిపేలా అల్లిన కథల సంపుటం ఇది. Read more
నవంబరు 20 నుండి 28 వరకు గోవా రాజధాని పనాజిలో మన దేశం అధికారికంగా నిర్వహించిన 49వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం విశేషాలను అందిస్తున్నారు వేదాంతం శ్రీపతిశర్మ. Read more
ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే... అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద "మనసులోన... Read more
హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. Read more
ఇద్దరూ ఒకటే అయినప్పుడు తనకోసం అన్వేషించవలసింది బయటకాదు తనలోనే అని తెలుసుకోవాలంటున్నారు శంకరప్రసాద్ 'నువ్వు నేను' కవితలో. Read more
ఈ కావ్యం.. దుఃఖం అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దీనిలో ప్రజ్ఞావాదం లేదు. 'నష్టోమోహః స్మతిర్లబ్దా' అన్న దశ లేదు. 'అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యష్యామి' అనే జగద్గురువు అభయహస్తం కోరుక... Read more
ప్రాంతీయ దర్శనం సిరీస్లో భాగంగా కొంకణి సినిమా ‘పల్టడచో మునిస్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. Read more
"కాల నాళిక" వంటి బృహన్నవల రాసిన రామా చంద్రమౌళి, దాని తర్వాత ఇప్పుడు "మొదటి చీమ" పేరుతో మరో నవలను మన ముందుకు తీసుకువచ్చారు. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*