వి. శాంతి ప్రబోధ రచించిన 11 కథల సంపుటి ‘గడ్డి పువ్వు గుండె సందుక’. “పువ్వులా సహజంగా విరియాల్సిన పసితనం విషం గానూ శాపంగానూ మారడానికి కారణమయ్యే పరిస్థితుల గురించి ఆలోచించడం... Read more
ఆనందరావు పట్నాయక్ రచించిన 27 కథల సంపుటి ‘ఆనందరావు కథలు’. “ఆనందరావు కథల్లో – ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలూ, పాత్రలూ, సమస్యలూ తరచూ కనిపిస్తాయి. పాత్రల పేర్ల... Read more
యానాం ఓ చిన్నపట్టణమే కావొచ్చు.. మారుమూల కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఓ భాగమే కావొచ్చు.. అయితేనేం శిఖామణి, దాట్ల దేవదానంరాజు వంటి కవితాశిఖరాలతో విలసిల్లే సిరుల జాబిల్లి యానాం. మార్చి 2... Read more
అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘ఊహల పందిరి’ నవలను, సమకాలీన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసి, ‘అనుకోని అతిథి’ పేరిట ప్రచురించారు. ఇందులో కృష్ణమోహన... Read more
“అనుక్షణికం” తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలో ఒక అద్భుతమైన గొప్ప నవల అంటాను నేను. నేను చదివిన, విన్న సాహిత్యంలోకెల్లా ఇటువంటి రసాత్మకమైన, రమణీయమైన, ప్రయోజనాత్మకమైన నవల ఇంకెక్కడా ల... Read more
మాజీ కేంద్ర మంత్రి, ఆరెస్సెస్ ప్రచారక్ అనిల్ మాధవ్ దవే రచించిన 'స్వరాజ్య్ సే సురాజ్ తక్' పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. శ్రీ కస్తూరి రాకా సుధాకర రావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించ... Read more
రచయిత్రి మణి వడ్లమాని తొలి కథా సంపుటి 'వాత్సల్య గోదావరి'. ఈ సంపుటిలో 24 కథలున్నాయి. Read more
ప్రొఫెసర్ ఎమ్. ఆదినారాయణ గారు జగమెరిగిన బాటసారి. కాలినడకన యాత్రలు చేస్తూ 'భ్రమణకాంక్ష'లు తీర్చుకుంటూ తనకెదురైన అనుభవాలకు, తను పొందిన అనుభూతులనూ పాఠకులకు అందిస్తూ పాఠకులనీ యాత్రికులుగా చేస్తు... Read more
ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత రీతులు, వాయిద్యాలు, మాత్రా చందస్సుల వివరణ ఆసక్తికరంగా సాగింది.. నావంటి సామాన్యుల కన్నా సంగీత పరిజ్ఞానమున్న వారికి ఇది…