సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    భవాని

    కస్తూరి మురళీకృష్ణ గారి జోనరాజతరంగిణి చదువుతుంటే చరిత్రలో మరుగునపడిన పాలకుల గొప్పతనం తెలుస్తోంది. ఇది ఒక పరిశోధన. మాకు విఙ్ఞానదాయకం.రచయిత కు అనేక అభినందనలు. ధన్యవాదాలు
    భవాని, 9866847000

  2. 2

    పుట్టి నాగలక్ష్మి

    జైనులాదిబీన్ మతసహనం, మంచితనం, ఏకపత్నీవ్రతం,సుపరిపాలనలను గురించి చదువుతుంటే చాలా సంతోషమనిపించింది. జోనరాజతరంగిణిని అందిస్తున్న కస్తూరి
    మురళీకృష్ణ గారు అభినందనీయులు. 👍🙏🏻

  3. 3

    Shyamkumar Chagal. Nizamabad

    ఆ రాజు గురించి చదివితే అతను అసలు ముస్లిం రాజు గా పరిగణించ లే ము. అక్బర్, రాణా, లాంటి గొప్ప రాజులు కాశ్మీర్ ను ఎందుకు ఆక్రమించ లేదు. హిందూ రాజులు ఎవరూ కూడా కాశ్మీర్ ను జయించి హిందువుల ను రక్షించాలని ఎందుకు అనుకోలేదు? ఆ ఒక్క కాశ్మీర్ మాత్రమే ముస్లిం రాజుల పరిపాలన లో పూర్తిగా ఎందుకు ఉంది?
    ఆ ఒక్క రాజ్యం లో మాత్రమే హిందువులు పూర్తిగా ఎందుకు బలి అయ్యారు?
    రచయిత శ్రీ మురళీ కృష్ణ గారు చెప్పాలి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!