"తీవెనై పూలు పూసి నీ కనుల కళ నేనైనా మోవినై నీ మాటలు వినిపించాలని ఉంది" అంటున్నారు రాజావాసిరెడ్డి మల్లీశ్వరి "అక్షరమై నీతో" కవితలో. Read more
"ప్రకృతీ, సమాజంలోని అందాలను, ఆనందాలను చూసినా వాటిని ఆస్వాదించలేను, ప్రపంచంలో అసమానత లనేకం ఉన్నందుకు బాధపడతాను" అంటున్నారు పెద్దాడ సత్యప్రసాద్ "అంతా చూస్తున్నా....!" కవితలో. Read more
"నగరానికి వెళ్ళిపోవడమంటే కన్న ఊరూ, ఉన్న ఊరూ వదలి పాడీ పంటా వీడీ రంగుల కలల్లో తేలుతూ ఒక అస్పష్ట చిత్రానికి పయనమవడమే" అంటున్నారు గుండాన జోగారావు "దూరపు కొండలు" కవితలో. Read more
"విద్యార్థుల్ నిజ భక్తితో ప్రణతులన్ వేవేలుగా జేయ, వారుద్యుక్తంబగు వేళలివ్వె ఛవితో నొజ్జల్ ప్రకాశింపగాన్" అంటున్నారు జిజ్ఞాసువు అనే పద్య కవితలో బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి. Read more
"ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే, అనుకున్నది సాధించవచ్చు. చీడలు పడతాయనుకుంటూ చిగురించడమే మానేస్తావా?" అంటున్నారు కిలపర్తి దాలినాయుడు "చేయాల్సింది చేసేయ్" కవితలో. Read more
"కిరణాన్నై వచ్చిన నాకు వెలుగును చేసి నిలుపుకునే కాసింత చోటిస్తే చాలు" అంటున్నారు డా. విజయ్ కోగంటి "ఓ మెరుపునై నిలిచే చోటు కోసం…" కవితలో. Read more
భర్తలకి భార్యలందించే సహకారాన్ని గుర్తు చేసుకుంటూ, తన కృతజ్ఞతని కవితాత్మకంగా... 'శ్రీమతికో ప్రేమలేఖ!' పేరిట వెల్లడిస్తున్నారు వెన్నెల సత్యం. Read more
"నీలి నీడలు" అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి,... Read more
ఆ కాలంలోని స్థితి మరియు సంఘటనల వర్ణన సమాజం యొక్క పరిపక్వతను మరియు ముఖ్యంగా నాయకత్వ నాణ్యతను స్పష్టంగా చూపిస్తుంది. చివరి పేరాల్లో రచయిత విశ్లేషణ నేటిసామాజిక…