"నీలి నీడలు" అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి,... Read more
అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను "ఆకాశవాణి పరిమళాలు" శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. Read more
"సినిమాల తీరు పూర్తిగా ద్వందార్ధాల, అశ్లీలాల, మాస్ మసాలాల ప్రదర్శనగా మారిపోయింది. ఇలా ఉంటేనే ప్రేక్షకులకి ఫుల్ భోజనం ఆరగించినట్టు వుంటోంది" అని భోజ్పురి సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు... Read more
ఆ భార్యాభర్తలిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తూంటారు. భార్యాభర్తల మధ్య బాస్ ప్రవేశం ఎలాంటి అపోహలకు దారితీస్తుందో, సహసిబ్బంది - అనుమానాలకు ఆజ్యం ఎలా పోస్తారో, వాటిని తట్టుకున్న భర్త ఆలోచనలు ఎలా ఉం... Read more
14 జూన్ 2018, సాయంకాలం 6 గంటలకు విశాఖపట్నంలోని శ్రీ లలితా పీఠంలో, విశాఖ సాహితి ఆధ్యర్వాన శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారి "శ్రీ లలితా నమోస్తుతే" గ్రంథావిష్కరణ సభ జరిగింది. Read more
గూడూరు గోపాల కృష్ణమూర్తి రచించిన కథల సంపుటి ఇది. మొత్తం 25 కథలున్నాయి ఈ సంపుటిలో. కుటుంబ బంధాలు, సామాజిక అంశాలు, వ్యక్తిగత సమస్యలు వంటి ఇతివృత్తాలతో అల్లిన కథలివి. Read more
"రమణుడూ నేనూ ఏకమూ అఖిలమూ, నేనూ రమణుడూ సర్వమూ శాంతమూ" అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని రమణ మహర్షి తానూ అభిన్నమని చెబుతూ "రమణుడూ నేనూ" కవితలో. Read more
'పిల్లలకి విద్యనే కాదు... విలువలతో కూడిన సంస్కారాన్ని అందించాలి. మనం బ్రతికేది సమాజంలో... అడవిలో కాదు... ఒంటరిగా బ్రతకడానికి’ అని చెప్పే కథ కుసుమంచి శ్రీదేవి వ్రాసిన "విలువలు కోల్పోతున్న లక్... Read more
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత నాట్య రీతులు.. మూర్ఛనలు వంటి పదాల నిజం అర్థాలు.. సంగీత పరిజ్ఞానం లేని నా వంటి వారికి…