సంచికలో తాజాగా

శింగరాజు శ్రీనివాసరావు Articles 15

ఒంగోలుకు చెందిన శింగరాజు శ్రీనివాసరావుగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా 2015 సంవత్సరంలో పదవీవిరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టారు. వీరు వ్రాసిన కథలు, కవితలు.. ఆంధ్రభూమి, స్వాతి, రమ్యభారతి, సాహితీకిరణం, విశాఖ సంస్కృతి, విశాలాక్షి, హాస్యానందం, ఉషా వంటి వివిధ పత్రికలలోను, సంచిక, తపస్వి మనోహరం, సుమతి, కథామంజరి, గో తెలుగు, నెచ్చెలి, సహరి, షార్వాణి, రవళి వంటి మరికొన్ని అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో కథలు, కవితలు బహుమతులను పొందాయి. ఫోన్ 9052048706

All rights reserved - Sanchika®

error: Content is protected !!