నిన్ననే ( ఆగస్ట్ 29) తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా తెలుగు వెలుగును మీరు ఈ కవనం ద్వారా ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉంది...అచ్చులతో అంతమయ్యే భాష…
"మరణం మధురం" శీర్షిక వైవిధ్యంగా ఉంది....శ్రీకృష్ణుడిని చూసి రాధ "మురళీధరా! నీ స్వర లహరులలో మరణమైనా మధురమురా ! " అంటుంది....... సామాన్యులు కూడా జీవితం ఆనందంగా…
ముత్యాలముగ్గు చిత్రం హిట్ అయిన తర్వాత NTR గారు శ్రీరామ పట్టాభిషేకం తీస్తూ "సీత పాత్రకు ఎవరిని తీసుకుంటే బాగుంటుంది?" అని బాపు గారిని అడిగారు.."సంగీతను తీసుకోండి"…
ముత్యాల ముగ్గు చిత్రంలోని పాట ను చాలా బాగా విశ్లేషించారు. నాయకానాయకుల మనోగతాభిప్రాయాలను దర్శకుడు అభినయం ద్వారా చూపిస్తే, మీరు అక్షరాల ద్వారా చెప్పారు..బాగుంది..బాపు గారి చిత్రాల్లో…