సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కృపాచార్యుడు, దుర్యోధనుడు మధ్య జరిగిన సంభాషణ ను ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చెప్పటం బాగుంది. అందుకే –“మహాసముద్రం తో పోల్చదగిన, మహాభారతంలో లేని ధర్మసూక్ష్మం అంటూ లేదు. నీతివేత్తలు నీతి శాస్త్రం అనీ, కవులు మహాకావ్యమనీ, ఐతిహాసికులు మహా ఇతిహాసమనీ, పౌరాణికులు సకల పురాణాల సమాశ్రయ రూపమనీ ఈ మహా గ్రంధాన్ని శ్లాఘించారు” అని మొదట్లోనే చెప్పారు వ్యాసుల వారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!