"రమణుడూ నేనూ ఏకమూ అఖిలమూ, నేనూ రమణుడూ సర్వమూ శాంతమూ" అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని రమణ మహర్షి తానూ అభిన్నమని చెబుతూ "రమణుడూ నేనూ" కవితలో. Read more
ద్యపానము – ‘నీలి నీడలు” ఖండకావ్యంలోని రెండవ ఖండిక. భారతమాత బిడ్డలగు భాగ్యముగల్గుట పూర్వజన్మ సం స్కారమటంచు సంతసము సంస్తుతిజేయుచు ధీ విశాలురై కోరుచునుండ భూప్రజలు కూరిమినీ భరత... Read more
దొంగ బాబాలు, నకీలీ స్వాములకు చివరికి ఏమవుతుందో చెబుతున్నారు సింగిడి రామారావు "ఆశ (నిషా) రాం..రాం.." కవితలో. Read more
దేవతా మూర్తులకు ఆకారాన్నిచ్చే శిల్పులు కనీస గుర్తింపు నోచుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చివుకుల శ్రీలక్ష్మి "స్థపతీ! ఓ స్థపతీ!" కవితలో. Read more
"శ్వేత లోకంలో" తిరుగాడి, అక్కడి ప్రకృతినీ, మనుషులని అబ్బురంగా చూస్తూ, స్వేచ్ఛాలోకపు పోకడలని అందిస్తున్నారు దాసరాజు రామారావు ఈ కవితలో. Read more
జీవిక కోసం నిరంతం పనిలో పడి తీరికని పోగొట్టుకుంటున్నామంటున్నారు శ్రీధర్ చౌడారపు "కాకెత్తుకెళ్ళిన ఖాళీ సమయం" అనే కవితలో. Read more
వర్తమాన సమాజం పతనమతువున్న తీరుకి దిగులుతో, మమతను సమతను మరచిపోయిన మానవ జన్మే వద్దనుకున్న ఓ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు భువనచంద్ర "నన్ను చంపెయ్యండి" కవితలో. ఇంతకీ ఆ అంతరంగం ఎవరిదో???? Read more
"ఏ లోతుల్లోంచి ఉబికి వచ్చిన ఉద్వేగభరితాలో ఎవరికి తెలుసు? ఒక్కో సముద్రాన్నీ ఈది ఈది ఒడ్డున పడ్డాక మళ్ళీ మొదలు..." అంతరంగంలోని ఉద్వేగాలను వివరిస్తున్నారు "ఎటూ అర్థం కాని చూపు" అనే కవితలో స్వా... Read more
ఆ కాలంలోని స్థితి మరియు సంఘటనల వర్ణన సమాజం యొక్క పరిపక్వతను మరియు ముఖ్యంగా నాయకత్వ నాణ్యతను స్పష్టంగా చూపిస్తుంది. చివరి పేరాల్లో రచయిత విశ్లేషణ నేటిసామాజిక…