భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయనిమచ్చ అత్యయిక పరిస్థితి. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి దేశానికి 18నెలలపాటు నిరంకుశపాలన బలవంతాన రుచి చూపిన ఒక దుర్ఘట్టం అది. ఆనాటి ఎమర్జెన్సీ ఇద్దరు అమాయకుల... Read more
హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన 'ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!' ఎనిమిదవ భాగం. Read more
"మన చుట్టూ వున్నవాళ్ళంతా మనవాళ్ళే అనుకుంటూ మనం అందరితో మంచిగుంటే వాళ్ళూ మనతో మంచిగా వుంటారని చెప్పింది అమ్మ" అంటూ "నేను నా బుడిగి" కథ రెండవ భాగంలో చెబుతున్నారు వాసవి పైడి. Read more
మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా 900 మంది భారతీయ సైనికులు ఓట్టోమన్ టర్క్ పాలనలో ఉన్న హైఫా నగరాన్ని విముక్తం చేయడంతో ఇజ్రాయిల్లో యూదుల స్వతంత్ర్య రాజ్య అవతరణకు అంకురార్పణ జరిగిందని ఈ పుస్తకం తెల... Read more
వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ "మిర్చీ తో చర్చ". Read more
అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను "ఆకాశవాణి పరిమళాలు" శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. Read more
మిడిమిడి జ్ఞానంతో తనని ప్రశ్నించి, తనకేమీ తెలియదన్న ఓ పేషంట్ బంధువు దురభిప్రాయాలని దూరం చేసిన ఓ డాక్టర్ కథ ఎం.వి.ఎస్.ఎస్. ప్రసాద్ వ్రాసిన "వేస్ట్ ఫెలో". Read more
ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్న... Read more
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * దీపోత్సవం చదువుతుంటే దేవులపల్లి వారి సినీగీతం "ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా ఈ చిరుదివ్వెలు చూచి…