సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం రాజతరంగిణి లో క్షుధా పీడితుల దుర్భర వేదనలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఆ వర్ణనలు మనసు కలచివేసింది…అంగదేశ ప్రజలు ఇలాగే క్షామంతో అల్లాడుతుంటే, ఋష్యశృంగుడు అడుగుపెట్టగానే వానలు కురుస్తాయి….ధర్మమార్గాన నడిచేవారి దర్శనం, స్పర్శనం వల్ల కూడా శుభాలు జరుగుతాయి. అందుకే “ధర్మో రక్షతి రక్షితః (నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది)” అన్నారు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!