"కన్ను తెరిచినా, మూసినా, ఎన్నలేని ఎరుకా దాంతో పాటు ఎడతెరిపి లేని వాన జల్లుల లాగా ఒక సారి, మళ్ళీ, ఇంకా, ఆపకుండా, మళ్ళీ మళ్ళీ తోసుకొస్తోంది ఆనందం" అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని ఈ కవితలో. Read more
"ఇక్కడున్న సమానత్వం ఏ తత్వంలోనూ లేదు, ఇక్కడున్న నిజం ఏ ఇజంలోనూ లేదు" అంటున్నారు శ్మశానం గురించి భువనచంద్ర ఈ మహా ప్రస్థానం కవితలో. Read more
"వొకదిక్కు నిలపెట్టుకున్న మొగులు కింద వొడిపట్టుకున్న పొలంలెక్క నేను, నా పద్యం. రెండుగింజల మాటలు దానంచెయ్యి, అమ్మీ" అని అడుగుతున్నారు శ్రీ రామోజు హరగోపాల్ ఈ కవితలో. Read more
మాటల ముద్రల్ని తయారు చేసే మౌనం నిరంతర శ్రామికురాలంటున్నారు శ్రీధర్ చౌడారపు "మాటల ముద్రలు" అనే కవితలో. Read more
తల్లి పిట్టకున్నంత మమత నీకు లేకపోయిందని బిడ్డను చెత్తకుప్పలో పారేసిన ఓ తల్లిని ఉద్దేశించి అంటున్నారు సింగిడి రామారావు "వనితా ఏమైంది నీ మమత?" అనే కవితలో. Read more
"నీలి నీడలు" అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి,... Read more
సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * దీపోత్సవం చదువుతుంటే దేవులపల్లి వారి సినీగీతం "ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా ఈ చిరుదివ్వెలు చూచి…