సంచికలో తాజాగా

మైలవరపు సుధా మోహన్ Articles 7

రచయిత మైలవరపు వి.యన్.యల్. సుధామోహన్ గారు ఒక పరిశోధనాత్మక రచయిత. ఆయన వృత్తి రీత్యా వైమానిక రంగంలో పనిచేస్తున్నా, ప్రవృత్తి రీత్యా ధార్మిక సిద్ధాంతాలను, దర్శనశాస్త్రాలను నేర్చుకుంటున్న నిత్య విద్యార్థి, వాటితోబాటుగా పాశ్చాత్య భావదాస్య విముక్తిపై (De-colonization) కూడా అధ్యయనం చేస్తున్నారు. భారతదేశం ధార్మిక నాగరికతగా కొనసాగాలని, భారతీయులందరూ ఆర్షపరంపర ద్వారా లభించిన జ్ఞానామృతాన్ని గ్రోలాలన్నదే ఆయన ఆకాంక్ష.

All rights reserved - Sanchika®

error: Content is protected !!